మౌంట్ అబూ, రాజస్తాన్
మౌంట్ అబూ ఆరావళి పర్వతాలలో ఒక ప్రముఖ పర్యాటక కేంద్రం . ఇది సముద్ర మట్టానికి ఎగువన ఉన్న ఎత్తైన పిత భూమి లో బాగం , గుజరాత్ రాష్ట్రానికి సరిహద్దు లో ఉన్నది (శిరోహి జిల్లా ). అబూ రోడ్ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ .భారత దేశం లో ఉన్న ప్రముఖ తాత్విక విజ్ఞాన సంస్థ బ్రహ్మ కుమారి విశ్వ విద్యాలయం ప్రధాన కేంద్రం ఇక్కడే ఉన్నది .

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి