15, మార్చి 2016, మంగళవారం

కేరళ లో లక్ష్మన్న పెరుమాళ్

లక్ష్మన్న పేరుమాళ్  దేవాలయం.   తిరుమోజిక్కులమ్ ,కేరళ 

courtesy:-www.vaikhari.org

                                                        ఇది లక్ష్మణుడి ఆలయం గా పిలువబడున్నప్పటికి   ఇక్కడ విష్ణువు , మహాలక్ష్మి శ్రీ మోజ్జికలతప్పన్  ,మధురవేణి తాయార్  గా కొలువై ఉన్నారు .   ఈ ఆలయం కేరళలోని ఎర్నాకులం కు  30 కిలోమీటర్ల దూరంలో చలకుడి నది తీరం లో  ఉన్నది  ఈ ఆలయానికి   Angamali రైల్వే స్టేషన్  8 కిలోమీటర్ల దూరం లో ఉన్నది ఇది  రావణ వధ అనంతరం భరతుడు శ్రీ రామచంద్రుణ్ణి రాజ్య పాలనను చేపట్టవలసినదిగా కోరిన ప్రదేశమని  ఇక్కడి వారి నమ్మకం.
source:wikipedia

ఇక్కడకు 30కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఎర్నాకులం దేశం లోనే ఒక ప్రముఖనగరం ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నది . ఆల్వా  (Aluva ) తాలూకా కేంద్రం నుండి moozikkulam కు బస్సులున్నవి . 

కామెంట్‌లు లేవు: