ఆదికేశవ పెరుమాళ్ దేవాలయం
కాంచి పురం ,తమిళనాడు
పాత కాంచీపురం ,అష్ట భుజం సన్నిది స్ట్రీట్ లో ఈ ఆలయం ఉన్నది ఇక్కడ నారాయణుడు ఆది కేశవుడు గాను లక్ష్మి అలవేలు మంగతాయారు గాను వెలసిఉన్నారు . ఇక్కడఆలయం ప్రాంగణం లో గజేంద్ర పుష్కరిణి ఉన్నది. శ్రీ మహా విష్ణువు అష్ట భుజాలతో దర్శన మివ్వడం చేత అష్ట భుజ ఆదికేశవు డు గాను ,ఈ క్షేత్రాన్ని అష్ట భుజ క్షేత్రం గాను పిలుస్తారు .శ్రీ మహా విష్ణువు గజేంద్రునికి మోక్ష మిచ్చిన ప్రదేశం ఇదే .
దర్శనం వేళలు :ఉదయం 6:00నుండి 12:00వరకు. సాయంత్రం 4:00 నుండి 9:00 వరకు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి