నేడు వరంగల్ గా పిలవబడుతున్న వోరుగల్లు ఒకనాడు భారతదేశం లో పెరేనికగన్న కాకతీయ సామ్రాజ్య రాజధాని. కాకతీయ చక్రవర్తులలో ప్రముఖుడైన గణపతి దేవ చక్రవర్తి 12 వ శతాబ్ధం లో ఈ కోటను కటించాడు . రాణి రుద్రమదేవి పాలన కాలం లో ఈ కోట మరింత పటిష్టం చేయబడినది . దేశం లోని అన్ని ప్రాచీన కట్టడాలకు వలెనే శిధిలమైపోయిన కోట ను మనం చూడవచ్చును . శిల్పకళా చాతుర్యానికి మచ్చుతునక అయిన రామప్ప దేవాలయం వరంగల్ జిల్లా లోనే ఇక్కడకు 70 KM దూరం లోనే ఉంది . తెలంగాణా రాష్ట్ర రాజధాని Hyderabad కు వరంగల్ కోటకు మద్య దూరం షుమారు 170 కిలో మీటర్లు . వరంగల్ విజయవాడ -ఖాజీ పేట రైలు మార్గంలో ఒక ప్రధాన మైన స్టేషన్ .
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి