
12 వ శతాబ్దం లో రేచెర్ల వంశీయులు రాచకొండ దుర్గాన్ని నిర్మించారు . చుట్టూ పరిసర ప్రాంతాల్లోని గుట్టల్లో గుహలలో ఆదిమానవులు నివసించిన ఆనవాళ్లను పరిశోధకులు గుర్తించారు . ఇది తెలంగాణా లోని నల్గొండ జిల్లా నారాయణపూర్ మండలం లో ఉన్నది. నల్గొండ కు 70కిలో మీటర్ల దూరంలోను హైదరాబాద్ కు 65 కిలో మీటర్ల దూరం లోను ఉన్నది .
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి