యాగంటికి చేరుకునే మార్గాలు:-
దిగువ పేర్కొన్న 4 పట్నాలకు తెలంగాణా , ఆంధ్ర ప్రాంతాలనుండి రైలు ప్రయాణ సౌకర్య ముంది .
1 . కర్నూలు :- నగరం నుండి via బేతంచెర్ల రోడ్డు మార్గం ద్వారా 74 కిలోమీటర్లు దూరం.
2 . నంద్యాల :- నుండి via బనగానపల్లి రోడ్డు మార్గం ద్వారా 50 కిలోమీటర్లు దూరం.
3. Dhone (ద్రోణాచలం ) :- నుండి వయ బేతంచెర్ల రోడ్డు మార్గం ద్వారా 42 కిలోమీటర్లు దూరం.
4 . తాడిపత్రి :- నుండి వయ బేలుం గుహలు రోడ్డు మార్గం ద్వారా 80 కిలోమీటర్లు దూరం ఇక్కడి నుండి Bus /Taxi /Auto లలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
దిగువ పేర్కొన్న 4 పట్నాలకు తెలంగాణా , ఆంధ్ర ప్రాంతాలనుండి రైలు ప్రయాణ సౌకర్య ముంది .
1 . కర్నూలు :- నగరం నుండి via బేతంచెర్ల రోడ్డు మార్గం ద్వారా 74 కిలోమీటర్లు దూరం.
2 . నంద్యాల :- నుండి via బనగానపల్లి రోడ్డు మార్గం ద్వారా 50 కిలోమీటర్లు దూరం.
3. Dhone (ద్రోణాచలం ) :- నుండి వయ బేతంచెర్ల రోడ్డు మార్గం ద్వారా 42 కిలోమీటర్లు దూరం.
4 . తాడిపత్రి :- నుండి వయ బేలుం గుహలు రోడ్డు మార్గం ద్వారా 80 కిలోమీటర్లు దూరం ఇక్కడి నుండి Bus /Taxi /Auto లలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
బనగానపల్లి :- ఇది పోతులూరి వీర బ్రహ్మం గారి కాలజ్ఞానం భూస్తాపితం అయున గ్రామం 12 కిలోమీటర్లు దూరం. బేలుం గుహలు :- దేశంలో పెద్ద గుహలలో ఇవి ఒకటి. తాడిపత్రి కి వెళ్ళే మార్గం లో 45 కిలోమీటర్లు దూరం లో ఉన్నాయి .
మహానంది :- ప్రసిద్ద శైవ క్షేత్రం 65కిలోమీటర్లు దూరంలో ఉన్నది (నంద్యాలకు 18 కిలో మీటర్ల దూరం లో ).



కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి