24, ఏప్రిల్ 2016, ఆదివారం

Vally of flowers,Western himalayas,Uttarakhand

                         ఈ పుష్పాల లోయ  ఉత్తరాఖండ్ లో బదరీనాథ్ కు దగ్గరగా చమేలి జిల్లాలో షుమారు 80 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్నది . ఈ లోయకు దగ్గరలో ఉన్న ప్రధాన పట్నం జోషిమఠ్ లేదా జ్యోతిర్ మఠ్. హరిద్వార్ ,ఋషికేశ్ ల నుండి బదరీనాథ్ వెళ్ళే మార్గం లో ఉన్నది . బదరీనాథ్ యాత్ర సాగుతున్న సమయంలో పలు బస్సు సర్వీసెస్  జ్యోతిమఠ్ మీదుగా ప్రయాణిస్తాయి . దగ్గరలో ఉన్న విమానాశ్రయం డెహ్రాడూన్ లో  ఉన్నది  

కామెంట్‌లు లేవు: